మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ షేర్ ధర ఖరారైంది. షేర్లను రూ.485- 500ను ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూ ఎల్లుండి అంటే 10న...
FEATURE
డిజిటల్ కన్సల్టింగ్ సేవలు అందించే మీడియామింట్ మాతృ సంస్థను హైదరాబాద్కు చెందిన బ్రైట్కామ్ గ్రూపు టేకోవర్ చేసింది. మీడియా మింట్లో 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మీడియా...
హైదరాబాద్కు చెందిన మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ఈనెల 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. రూ.1,398 కోట్లు సమీకరించేందుఉ కంపెనీ పబ్లిక్ చేస్తోంది. రూ.2 ముఖవిలువ...
ఒమైక్రాయాన్ భయాలు తగ్గడంతో క్రూడ్ దూసుకుపోతోంది. ఈ ఒక్క రేజే అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ నాలుగు శాతంపైగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 76.12 డాలర్ల...
ఒమైక్రాన్ వేరియంట్ చాలా తక్కువ ప్రభావం కలదని అమెరికా వైద్య నిపుణుడు ఫౌసీ వెల్లడించడంతో షేర్ మార్కెట్లో సూచీలు దూసుకుపోతున్నాయి. గత కొన్ని వారాలు చాలా డల్గా...
పేటీఎం స్థాయిలో లేకున్నా స్టార్ హెల్త్ షేర్లు ఎల్లుండి నష్టాలతో ప్రారంభం కానుంది. ఇప్పటికే అనధికార మార్కెట్లో రూ. 80 నష్టంతో ఈ షేర్ ట్రేడవుతోంది. ఈ...
దాదాపు 330 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టి 17,250 ప్రాంతంలో ప్రతిఘటన ఎదుర్కొంది. ముఖ్యంగా ట్రేడింగ్ చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో 266 పాయింట్ల లాభంతో...
రేట్ గెయిన్ ట్రావెల్ టక్నాలజీస్ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ప్రారంభమైంది. మార్కెట్ నుంచి రూ. 1,335 కోట్లు సమీకరించేందుకు కంపెనీ షేర్లను జారీ చేస్తోంది. షేర్...
టాటా మోటార్స్ కమర్షియల్ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ఈ వాహనాల ధరలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముడి...
స్టాక్ మార్కెట్లో నిఫ్టి ఇవాళ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఒమైక్రాన్ ఎఫెక్ట్ మార్కెట్పై స్పష్టంగా కన్పించింది. అన్నింటికన్నా ప్రధానమైంది... విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు. దేశంలో పెట్రోల్,...
