అమెరికా, ఆసియా మార్కెట్లకు భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. దాదాపు అన్ని సూచీలు దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. నిఫ్టి 17,439 వద్ద 39 పాయింట్ల...
FEATURE
నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే తమ అనుబంధ సంస్థ అయిన ఇన్స్టామార్ట్లో 70 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. ప్రస్తుతం 18...
చైనాకు చెందిన ప్రముఖ రైడింగ్ యాప్ దిది తన షేర్లను న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ (నాస్డాక్) నుంచి డీలిస్ట్ చేయాలని నిర్ణయించింది. యూబర్ వంటి రైడింగ్ యాప్...
నిన్న నిఫ్టి దాదాపు 300 పాయింట్లు పెరిగినా... విదేశీ ఇన్వెస్టర్లు నగదు మార్కెట్లో షేర్లను అమ్ముతూనే ఉన్నారు. నిన్న వీరు రూ. 910 కోట్ల విలువైన షేర్లను...
నిఫ్టి ఇవాళ ఇరువైపులా కదలాడే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,401. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ ప్రకారం చూస్తే నిఫ్టి నిన్నటి క్లోజింగ్కన్నా దిగువనే ప్రారంభం కానుంది....
దేశంలో క్రెడిట్కార్డు వినియోగం బాగా పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా క్రెడిట్ కార్డుల ద్వారా నెలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్తో...
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో 9 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా, కొలరాడొ,...
డీటీహెచ్ కంపెనీ డిష్ టీవీని టేకోవర్ చేసేందుకు భారతీ ఎయిర్ టెల్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో స్టాక్ మార్కెట్లో డిష్ టీవీ షేర్...
ఒమైక్రాన్ భయాలతో యూరప్ మార్కెట్లు భారీగా పతనం కాగా, ఈ భయాలను అమెరికా మార్కెట్లు పట్టించుకోవడం మానేశాయి. ఆరంభంలో ఒక మోస్తరు లాభాల్లో ఉన్న వాల్స్ట్రీట్ కొన్ని...
ఆంధ్రప్రదేశ్ రైతులు నెలకు రూ. 10,480 చొప్పున సంపాదిస్తుండగా, తెలంగాణలోని రైతులు సగటున నెలకు రూ. 9,403 సంపాదిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా రైతుల సగటు ఆదాయం...
