ఆరంభం నుంచి చివరి దాకా ఎక్కడ ఒత్తిడి ఎదుర్కోకుండా దాదాపు 17500 దాకా వెళ్ళింది నిఫ్టి. ఉదయం 17308 పాయింట్లన తాకిన నిఫ్టి... ట్రేడింగ్ చివర్లో కూడా...
FEATURE
చెన్నైకి చెందిన శ్రీరామ్ గ్రూప్లోని నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభమైంది. 10న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 600...
రెపొ, రివర్స్ రెపో రేట్లను ఇపుడున్న స్థాయిలోనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల చర్చల తరవాత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)...
టెలికాం షేర్లకు మళ్ళీ డిమాండ్ వస్తోంది. అనేక రీసెర్చి కంపెనీలు టెలికాం కంపెనీలను సిఫారసు చేస్తున్నాయి. దీనికి కారణం మార్చిలోగా మళ్ళీ చార్జీలను ఈ కంపెనీలు పెంచనున్నాయి....
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే 17,383 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 206 పాయింట్ల లాభంతో 17382...
భారీ లాభాలతో నిఫ్టి నిన్న 17,176 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే 17250ని నిఫ్టి ఓపెనింగ్లోనే...
రిలయన్స్ ఇండస్ట్రీస్, అబుదాబి కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్ఎస్సీ లిమిటెడ్ (టాజిజ్)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 200 కోట్ల డాలర్ల (సుమారు...
రాత్రి అమెరికా మార్కెట్లు దుమ్ము రేపాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్ళు జరిగాయి. గత కొన్ని వారాలుగా నాస్డాక్ డల్గా ఉంది.చాలా షేర్లు 10 శాతం...
ఆర్బీఐ పరపతి విధానాన్ని ఇవాళ ఉదయం పది గంటలకు ప్రకటిస్తారు. 12 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతారు.మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం...
ఫ్యాబ్ ఇండియా వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మార్కెట్ నుంచి సుమారు రూ.3,750 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని భావిస్తోంది. ఈ...
