ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ పూర్తిగా ఆల్గో లెవల్స్కు అనుగుణంగా కదలాడింది. ఉదయం టెక్నికల్ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 17150 - 16900 పాయింట్ల మధ్య...
FEATURE
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంపుపై రాష్ట్రం ఒక కమిటీని నియమించింది....
అధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు మళ్ళీ లాభాలు స్వీకరించారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం కేవలం పావు గంట లాభాల్లోఉన్న మార్కెట్ వెంటనే పతనం...
నిఫ్టి ఇవాళ ఓపెనింగ్లోనే 17150ని దాటి 17155ని తాకింది. తరవాత 17129ని తాకిన తరవాత ఇపుడు 17135 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63...
సింపుల్. 17,150 ప్రాంతంలోకి నిఫ్టి వస్తే అమ్మండి. రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లు 17135 ప్రాంతంలోనే నిఫ్టిని అమ్మొచ్చు. చాలా వరకు యూరోప్, అమెరికా మార్కెట్లకు సెలవు కాబట్టి......
రాత్రి అమెరికా మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. అన్ని సూచీలు అర శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.చైనా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్సెంగ్...
ఇవాళ కూడా అమెరికా మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నా... నాస్డాక్తో సహా ఇతర సూచీలు కూడా అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మళ్ళీ...
కోవిడ్ వైరస్ తగ్గేందుకు ఫైజర్ కంపెనీ తయారు చేసిన 'పాక్స్లోవిడ్' ట్యాబ్లెట్కు ఆమోదం తెలిపిన 24 గంటల్లోనే మెర్క్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ ట్యాబ్లెట్కు అమెరికా...
క్రెడిట్, డెబిట్ కార్డుల టోకెనైజేషన్ పద్ధతి అమలు చేయడానికి గడువు జూన్ 30 వరకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో ఈ గడువు ముగియనుంది....
భీమవరం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రెబ్బా సత్యనారాయణ (Rebba Satyanarayana) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఆయనకు, ఆయన కుటుంబానికి చెందిన దాదాపు రూ.100...