For Money

Business News

FEATURE

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారని, పేదలు మరింత పేదలు అయ్యారని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. పంజాబ్‌ ఓటర్లను...

ప్రైవేట్‌ కంపెనీల్లో కూడా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలంటూ ఇటీవల హర్యానా ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ప్రైవేట్‌ సంస్థలు హర్యానా,...

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఛైర్మన్‌ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీకి చెందిన కీలక...

దివాలా తీసిన కోస్టల్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీని హాల్దియా పెట్రోకెమికల్‌ కొనుగోలు చేయనుంది. తాను నెలకొల్పదలిచిన పెట్రో కెమికల్‌ రిఫైనరీ కోసం నాగార్జునా ఆయిల్...

క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌పై ఆర్థిక శాఖ రెండు రకాల పన్నులను విధించింది. క్రిప్టో కరెన్సీని కొన్నా, అమ్మినా ఒక శాతం టీడీఎస్‌ కట్టాల్సి ఉంటుంది. ఇక వచ్చిన...

అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించాలని భావిస్తున్న బటర్‌ఫ్లయ్‌ గాంధిమతి అప్లయన్సస్‌ లిమిటెడ్‌ రూ. 500 కోట్ల మేర నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీలో వాటా తీసుకునేందుకు హావెల్స్‌తో...

మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17410కి చేరింది. ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 17408 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి....

మార్కెట్‌ లాభాలతో ప్రారంభం కానుంది. రష్యా, ఉక్రెయిన్‌ గొడవ మార్కెట్‌ను టెన్షన్‌లో ఉంచింది. అమెరికా స్తబ్దుగా ముగియడం, ఆసియా మార్కెట్లు నామ మాత్రపు లాభాల్లో ఉండటంతో... నిఫ్టికి...

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. అన్ని సూచీలు తమ నష్టాలను చాలా వరకు తగ్గించుకున్నాయి. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ సూచీలు నామ మాత్రపు నష్టాలతో క్లోజ్‌ కాగా,...

గెస్ట్‌ లెక్చర్‌ ఇవ్వడం ద్వారా సంపాదించిన ఆదాయంపై 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఆర్‌ఆర్‌) కర్ణాటక బెంచ్‌ స్పష్టం చేసింది....