నిఫ్టి ఇవాళ గ్రీన్లో ముగిసినట్లు కన్పించినా... గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పలు షేర్లలో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించింది. 25000పైన నిఫ్టి ముందుకు సాగడం...
FEATURE
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఆఫర్కు లైన్ క్లియర్ అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతున్నారు. ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్కు త్వరలోనే ఎన్ఓసీ...
మరో టెక్ విప్లవానికి భారత్ వేదిక కానుందా? కరెన్సీ విప్లవానికి మోడీ ప్రభుత్వం స్వీకారం చుట్టనుందా...? అంటే ఔననే సమాధానం వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్......
మార్కెట్ ఇవాళ కూడా ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ముందు మార్కెట్లో తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులు కన్పించాయి. ఉదయం లాభాల్లో...
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రారాజు అయిన బీవైడీ తాజా తీసుకున్న నిర్ణయం ఈవీ మార్కెట్ను కుదిపేసింది. చైనాకు చెందిన బీవైడీ ఇప్పటికే యూరప్ మార్కెట్లో నంబర్వన్గా మారింది....
విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ షేర్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. మెగా ఇంజినీరింగ్ గ్రూప్నకు చెందిన ఈ కంపెనీ తాము ఇచ్చిన కాంట్రాక్ట్...
మార్కెట్ ఇవాళ కూడా 25000 స్థాయిని దాటేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైనా... మిడ్ సెషన్కు ముందు లాభాల్లో...
మార్కెట్ ఇవాళ రోజంతా పటిష్ఠంగా సాగింది. ఉదయం 24614ని తాకిన నిఫ్టి.. అక్కడి నుంచి కోలుకుని మిడ్ సెషన్ సమయానికల్లా 24909 పాయింట్ల స్థాయిని అందుకుంది. క్లోజింగ్లో...
మార్కెట్ ఇవాళంతా నష్టాల్లో కొనసాగింది. ఆరంభంలోనే భారీగా క్షీణించిన నిఫ్టి... మిడ్ సెషన్ తరవాత అంటే 2.30 గంటల ప్రాంతంలో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 24462 పాయింట్ల...
స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. గిఫ్ట్ నిఫ్టి 65 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టి మరింత భారీ నష్టంతో ప్రారంభమైంది. ప్రస్ఉతతం 226 పాయింట్ల నష్టంతో...
