విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో అమెరికా డాలర్ 20 గరిష్ఠానికి...
FEATURE
అమెరికా ఐటీ, టెక్ రంగంలో భారీ ఒత్తిడి వస్తోంది. అనేక కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. కరోనా సమయంలో అనూహ్య వ్యాల్యూయేషన్స్తో దూసుకుపోయిన...
అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వస్తున్నా... మన మార్కెట్లు మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా తక్కవ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి...
హైదరాబాద్కు చెందిన దొడ్ల డెయిరీలో వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ భారీ పెట్టుబడి పెట్టింది. దొడ్ల డెయిరీలో 3.39 శాతం వాటాను రూ.106.38 కోట్లకు భారత్బయోటెక్...
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. నూరేష్ మెరాని :...
చక్కెర ఎక్స్పోర్ట్ కోటాను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్రం ప్రకటించింది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి ఎగుమతి కోటాను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు....
వడ్డీ రేట్లను పెంచడంతో పాటు మున్ముందు మరింత జోరుగా వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్ స్పష్టం చేయడంతో వాల్స్ట్రీట్ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్డాక్ మళ్ళీ...
అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.75 శాతం మేర పెంచడంతో డాలర్ పరుగులు పెడుతోంది. రాత్రి డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ళ గరిష్ఠానికి తాకింది. రాత్రి...
బడ్జెట్లో చూపిన రుణాలు కాకుండా మార్చి నాటికి కార్పొరేషన్ల ద్వారా రూ.86,259.82 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తీసుకుందని కాగ్ వెల్లడించింది. 2020-21 ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ...
హైదరాబాద్కు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రైట్స్ ఇష్యూ చేయాలని నిర్ణయించింది. కంపెనీ విస్తరణ కోసం ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలుస్తోంది. నిన్న భేటీ అయిన కంపెనీ డైరెక్టర్ల...
