స్టాక్ మార్కెట్ ఆర్బీఐ పాలసీని ఏమాత్రం పట్టించుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్ ఉండటంతో గత శుక్రవారం మన మార్కెట్లు కొనుగోళ్ళ మద్దతు వచ్చింది. గత కొన్ని వారాలుగా...
FEATURE
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం భారీగా పన్నలు విధించడంతోపాటు ఐటీ, ఈడీ అధికారులు దాడులు పెంచాయి. అనేక కంపెనీల్లో నిధులను విదేశాలకు తరలించినట్లు వెల్లడి అవుతోంది. దీంతో ఈడీ...
2020లో సంచలనం రేపిన టీఆర్పీ రేటింగ్కు సంబంధించి కీలక ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసును వాస్తవంగా ముంబై పోలీసులు నమోదు చేశారు. సీబీఐ కూడా దర్యాప్తు...
కరోనా సంక్షోభం, ద్రవ్యోల్బణ సంక్షోభం, ఇంధన ధరల సంక్షోభం... తాజాగా బ్యాంకింగ్ సంక్షోభం రానుందా అన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్...
వైజాగ్ దసపల్లా భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం భూముల వ్యవహారంలో వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని విపక్షాలు...
దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఇండియా మెుబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
రైట్స్ ఇష్యూ జారీ చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. రైట్స్ ఇష్యూ ద్వారా వాటాదారులకు తమ వద్ద ప్రతి ఒక షేరుకు ఒక షేర్ను...
ఇక ఉత్తరాదితో నగరాలతో పాటు పైప్ల ద్వారా గ్యాస్ పొందే గృహాలకు సరఫరా చేసే గ్యాస్ (పీఎన్జీ) మరింత భారం కానుంది. అలాగే గ్యాస్ ఆధారంగా నడిచే...
ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ. 5551.27 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది....
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణితో మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. క్రెడిట్ పాలసీ ప్రకటన వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తరవాత పుంజుకున్నాయి. యూరో...
