For Money

Business News

FEATURE

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌, ఐఐఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ ఇవాళ రెండు షేర్లను రెకమెండ్‌ చేశారు. దేశంలో లాజిస్టిక్‌ పరిశ్రమలో సమూల మార్పులు రానున్నాయి. ఇటీవల...

సింగపూర్‌ నిఫ్టి లాభాలకన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17428ని తాకింది. ప్రస్తుతం 17383 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 109...

జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్‌ మంగళవారం ఆరు శాతంపైగా లాభంతో రూ.268 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తరవాత జీ, సోనీ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. దీంతో...

నిఫ్టి క్రితం ముగింపు 17184. ఇవాళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17250ని తాకొచ్చు. మార్కెట్‌లో షార్ట్‌ పొజిషన్స్‌ చాలా ఎక్కువ ఉన్నాయి. సోమవారం 75 శాతం షార్ట్స్‌ ఉండగా,...

ట్విటర్‌ కంపెనీని టేకోవర్‌ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌కు ప్రతిపాదన పంపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది....

ధరలను అదుపులో ఉంచేందుకు క్రూడ్‌ ఆయిల్‌ సరఫరాను అదుపు చేయాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. సౌదీ అరేబియాతో పాటు రష్యా కూడా చమురు సరఫరా తగ్గించేందుకు అంగీకరించాయి....

రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. వాల్‌స్ట్రీట్‌లో రాత్రి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. సూచీలు లాభాల్లోకి రావడం తరవా నష్టాల్లోకి జారుకోవడంతో... మార్కెట్‌లో అనిశ్చితి...

మార్కెట్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు లాభ నష్టాలతో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. చివరికి నష్టాల్లో ముగిసింది. డాలర్‌ భారీగా క్షీణించినా.....

గాంబియాలో గత జులైలో దగ్గు మంది తాగి 66 మంది పిల్లలు మరణించారు. పిల్లలందరూ అయిదేళ్ళలోపువారే. వీరి మరణానికి కారణంగా భారత్‌కు చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే...

అంతర్జాతీయ మెటల్‌ మార్కెట్‌లో వచ్చిన ర్యాలీకి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1650 డాలర్ల నుంచి నుంచి 1740 డాలర్ల వరకు పెరిగిన బంగారం...