For Money

Business News

FEATURE

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. నూరేష్‌ మెరాని :...

ప్రముఖ పారిశ్రామిక వేత్త టి సుబ్బరామిరెడ్డి కుటంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్‌ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ తీసుకున్న రుణాలు చెల్లించడం విఫలమైందని కెనరా బ్యాంక్‌ తాజాగా...

అంతర్జాతీయ మార్కెట్లకు మళ్ళీ వడ్డీ పెంపు భయం పట్టుకుంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ మళ్ళీ పెరగడంతో పాటు...

దసపల్లా భూముల వ్యవహారంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకు వస్తోంది. వివాదాస్పద భూములకు సంబంధించిన పత్రాలు ప్రభుత్వ శాఖల్లో జెట్‌ స్పీడుతో కదలుతుండగా... ఎంపీ విజయసాయి అల్లుడు...

అమెరికా ఆర్థిక ఇంకా చల్లారినట్లు కన్పించడం లేదు. వస్తున్న ప్రతి డేటా పాజిటివ్‌గా ఉంది. దీంతో ఈసారి కూడా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను అధికంగా పెంచే అవకాశముందన్న...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత జీడీపీ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్‌ ఒక శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు...

పూర్తిగా టెక్నికల్‌గానే మార్కెట్‌ పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు స్పందిస్తూనే.. లాభాల్లో క్లోజైంది. యూరప్ మార్కెట్ల అమ్మకాలతో పాటు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా నిఫ్టిపై ఒత్తిడి పెంచాయి....

మిడ్‌సెషన్‌కు ముందు స్వల్ప ఒత్తిడికి లోనైనా... నిఫ్టి 17400పైనే ట్రేడవుతోంది. ఇపుడు 17402 పాయింట్ల వద్ద 128 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో...

ఈపీఎఫ్‌ సబ్‌స్క్రయిబర్లకు వడ్డీ వేయడంలో కేంద్ర ఆర్థిక శాఖ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందా అన్న అనుమానం కల్గుతోంది. ఎంప్లాయిస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌లో 6.5 కోట్ల మంది సభ్యులు...

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ షో రూమ్‌లను నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 500 కోట్లను కంపెనీ సమీకరించనుంది....