For Money

Business News

FEATURE

ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ చేయనుంది. అదానీ ఓపెన్‌ ఆఫర్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ...

భారీ నష్టాల నుంచి నాస్‌డాక్‌ కోలుకుంటోంది. ఓపెనింగ్‌లో 11,167ను తాకిన నాస్‌డాక్‌ ఇపుడు 11,264 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ 0.5 శాతం నష్టంతో,ఎస్‌ అండ్‌ పీ 500...

మల్టీమీడియా ప్లేయర్ వీఎల్‌సీ (VLC) వెబ్‌సైట్‌పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఈ వెబ్‌సైట్‌ను బ్యాన్‌ చేసిన...

పేటీఎం వచ్చిన తరవాత క్రెడిట్‌ కార్డుపై అద్దెను అతి నామమాత్రపు ఫీజుతో చెల్లించే ఆప్షన్‌ తెచ్చింది. ఈ ఆప్షన్‌కు ఆదరణ పెరగడంతో తాము ఆదాయం కోల్పోతున్నామని బ్యాంకులు...

దేశంలో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్టానికి క్షీణించింది. ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో అక్టోబర్‌నెలలో 19 నెలల...

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీలో జీఎస్టీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని కంపెనీ ఆఫీసులో...

ఇవాళ మార్కెట్‌లో పెద్ద మార్పు లేదు. ఉదయం 18399 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18311ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 20...

అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్‌ గవర్నన్స్‌ (కంపెనీ నిర్వహణ) విషయమై స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలపై...

మొన్న కంపెనీ డైరెక్టర్‌ అరెస్ట్‌... ఇపుడు కంపెనీ నిరాశాజనక ఫలితాల కారణంగా అరబిందో ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈఏడాది ఆరంభంలో రూ.742 ఉన్న అరబిందో...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చడంతో ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ ఆకర్షణీయ ఫలితాలతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ దాదాపు 10 శాతం లాభపడింది. ఈ...