ఎంపీ విజయసాయి రెడ్డి ఇన్నాళ్ళూ అదాన్ డిస్టలరీస్కు అరబిందో గ్రూప్కు సంబంధం లేదని చేసిన వాదన ఫేక్ అని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ మద్యం వ్యాపారం కూడా...
FEATURE
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర అమెరికా ఫ్యూచర్ మార్కెట్లో రెండు శాతంపైగా పెరిగి 1749 డాలర్లకు చేరింది. ఇక వెండి...
కన్జూమర్ ప్రైస్ ఇండెక్ 9 నెలల కనిష్ఠానికి పడటంతో ఈక్విటీ మార్కెట్లు పట్ట పగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి. ధరల సూచీ తగ్గినందున, ఫెడరల్ రిజర్వ్ అవలంబిస్తున్న అధిక వడ్డీ...
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 204 కోట్లుగా ప్రకటించింది. మార్కెట్ వర్గాలు మాత్రం కంపెనీ రూ. 231...
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 251 కోట్లకు తగ్గించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ....
తమ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్/ ప్రమోటర్ గ్రూప్ పి శరత్ చంద్రా రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయాన్ని అరబిందో ఫార్మా ధృవీకరించింది....
ఇవాళ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. సూచీలు పెరిగాయి. షేర్ల ధరలు క్షీణించాయి. కొన్ని షేర్లు ఒక మోస్తరుగా పెరగడంతో సూచీల నష్టాలు తక్కువగా కన్పిస్తున్నాయి. కాని...
అరబిందో గ్రూప్ డైరెక్టర్ అయిన శరత్ చంద్రా రెడ్డి తమ గ్రూప్ కంపెనీల సాయంతో ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో 30 శతం ను హస్తగతం చేసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్...
ఇవాళ మార్కెట్ బలహీనంగా ఉంది. ఉదయం 18,103 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 158 పాయింట్ల నష్టంతో 17998 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు సరిగా లేని...
ఢిల్లీ మద్యం స్కామ్లో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరద్ చంద్రారెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో...
