For Money

Business News

ECONOMY

టోకు ధరల సూచీ (WPI) ఈ ఏడాది ఆగస్టు నెలలో 11.39 శాతానికి చేరిందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో ఈ సూచీ...

అమెరికా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అన్ని అర్హతలు ఉన్నవారు 5వేల డాలర్ల సప్లిమెంట్ ఫీజు చెల్లిస్తే గ్రీన్ కార్డు సొంతం చేసుకోవచ్చు. ఈ...

ఆసియా పసిఫిక్‌ దేశాల్లో అతిపెద్ద కార్యాలయాన్ని జేపీ మోర్గాన్‌ హైదరాబాద్‌లో ప్రారంభించింది. దాదాపు 8,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్‌సిటీలోని సాలార్‌పురియా సత్వా నాలెడ్జ్‌ సిటీలో ఈ...

ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఆగస్టులో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గిందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది....

హ్యుందాయ్‌ ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.50,000 దాకా రాయితీలు ఇస్తోంది. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్‌...

ఈ నెల 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీఎస్టీ సెక్రటేరియట్‌ సలహా...

అమెరికా చెందిన ఊబర్‌ కంపెనీకి నెదర్లాండ్స్‌ కోర్టులో చుక్కెదురైంది. తమ దేశ కార్మిక చట్టాల ప్రకారం ఊబర్‌లో పనిచేసే డ్రైవర్లు.. ఉద్యోగులతో సమానమని వారికి మరిన్ని కార్మిక...

కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి...

స్విస్‌ బ్యాంకులలో భారతీయులకు ఉన్న ఆస్తులు, డిపాజిట్ల వివరాలకు సంబంధించిన మరింత సమాచారం ఈ నెలలో భారత్‌కు అందనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాలతో...

రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా.. బోగీలను లీజుకు ఇవ్వనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్ల పాటు లీజుకు ఇస్తామని,...