అంతర్జాతీయ మార్కెట్ బులియన్ ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. వెండి మూడు శాతం పెరిగింది. అమెరికా మార్కెట్లో బంగారానికి 1756 డాలర్ల ప్రాంతంలో గట్టి మద్దతు...
ECONOMY
పండుగల సీజన్లో వంటనూనెల ధరలు తగ్గించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. రీఫైన్డ్ సన్ఫ్లవర్...
ఇలాంటి పరిస్థితి... కేవలం ఏడేళ్ళలోనే వస్తుందని బహుశా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించి ఉండరు. రాష్ట్ర విభజన జరిగితే కరెంటు లేక తెలంగాణ ప్రజలకు చీకటి బతుకులు...
జీఎస్టీ రేట్లలో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల జీఎస్టీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఇపుడు నాలుగు రేట్లు అమలు చేస్తున్నారు. ఆహార...
భారత్ బయోటెక్ పిల్లల కోసం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC)...
ఇపుడు మార్కెట్లో కరెంటుకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. నెల క్రితం వరకు రూ. 3.4 పలికి యూనిట్ కరెంట్ ధర ఇపుడు రూ. 20 పలుకుతోంది....
సరిగ్గా 4 వారాల క్రితం సెప్టెంబర్ 7వ తేదీన ఒక్కో యూనిట్ను రూ.3.4లకు కరెంటును కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు రూ. 20లు చెల్లించాల్సి వస్తోంది....
ఏపీలో విద్యుత్ సంక్షోభం రోజు రోజుకీ ముదురుతోంది. స్పాట్ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేసేందుకు నిధులు సమస్య ఉండటంతో కోతలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో...
మన దగ్గర బొగ్గు ఉంది. విద్యుత్తు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అయితే విద్యుత్ సంక్షోభం ఎందుకు వచ్చింది? దాదాపు ఆరు నెలలుగా సంక్షోభం క్రమంగా ముసురుకుంటున్నా...
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్ జొషువ ఆగ్రిస్ట్, గుడూ ఇంబన్స్కు ఈ ఏడాది పురస్కారం దక్కింది....