For Money

Business News

ECONOMY

ప్రతి సంవత్సరం బడ్జెట్‌ తయారీ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హల్వా కార్యక్రమం జరిగితే. బడ్జెట్‌ తయారీలో పాల్గొనే ఉద్యోగులతో పాటు ఆర్థిక మంత్రి కూడా ఈ హల్వా...

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌ మార్కెట్‌) డాలర్‌తో రూపాయి విలువ ఇవాళ భారీగా క్షీణించింది. డాలర్‌తో రూపాయి విలువ ఒక్క రోజే 41 పైసలు క్షీణించి...

దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నందున మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. రెండు రోజుల భేటీ తరవాత ఫెడరల్‌ రిజర్వ్‌...

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతుఊనే ఉన్నాయి. నిన్న రాత్రి బ్రెంట్‌ క్రూడ్‌ 2 శాతానికి పైగా పెరిగి 90 డాలర్ల ఎగువకు చేరింది. 89.22...

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నలుగురిని పద్మ విభూషణ్‌తో సత్కరించింది. వారిలో ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖెమ్కా(మరణానంతరం), జనరల్ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం), కళ్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)లకు...

డిజిన్వెస్ట్‌మెంట్‌లో చేజిక్కించుకున్న ఎయిరిండియాను ప్రభుత్వం ఈ నెల 27 న టాటాలకు అప్పగించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఎయిరిండియా బ్యాలెన్స్ షీట్‌...

పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంక్షోభం. అధిక ధరలతో జనం ఆందోళన చేశారు. ధరలు తగ్గించిన ప్రభుత్వం.. తరవాత పెంచుదామంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో దాదాపు రెండు...

మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారి క్రూడ్‌ ఆయిల్‌ ఆల్‌టైమ్‌ హైకి చేరింది. 2014 స్థాయిని దాటి క్రూడ్‌ ముందుకు సాగుతోంది. తాజా సమాచారం మేరకు ఫ్యూచర్స్‌లో...