For Money

Business News

సత్య నాదెళ్ళ, పిచాయ్‌కు పద్మ భూషణ్‌

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నలుగురిని పద్మ విభూషణ్‌తో సత్కరించింది. వారిలో ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖెమ్కా(మరణానంతరం), జనరల్ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం), కళ్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్‌ ప్రకటించింది.
17 మందికి పద్మ భూషణ్‌ ప్రకటించింది.

పద్మ భూషణ్‌:

గులాం నబీ ఆజాద్‌

విక్టర్‌ బెనర్జి

గుర్మీత్‌ బావా (మరణానంతరం)
బుద్ధదేవ్‌ భట్టాచార్య

నటరాజన్‌ చంద్రశేఖరన్‌

కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల

మధుర్‌ జాఫ్రె

దేవేంద్ర ఝంఝారియా

రషీద్‌ ఖాన్‌

రాజీవ్‌ మిస్త్రీ

సత్య నారాయణ నాదెళ్ళ

సుందర రంజన్‌ పిచాయ్‌

సైరస్‌ పూనావాలా

సంజయ రాజారాం (మరణానంతరం)
ప్రతిభా రాయ్‌
స్వామి
సచ్చిదానంద

విశిష్ఠ త్రిపాఠి

padmaawardees2022