For Money

Business News

ECONOMY

కొయంబత్తూరుకు చెందిన ఎలక్ట్రా ఈవీ కంపెనీ తాను అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తన సంస్థ సహ యజమాని రతన్‌ టాటాకు అందజేసింది. ఈవీల పవర్‌ స్ట్రయిన్‌...

కీలక వడ్డీ రేట్లను మార్చరాదని ఆర్బీఐ నిర్ణయించింది. వడ్డీ రేట్లను పెంచకుండా ఉండటం ఇది వరుసగా పదోసారి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా... వృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెపో, రివర్స్‌...

ఒక అసెస్‌మెంట్‌ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌)ను ఒక్కసారే అప్‌డేట్‌ చేయడానికి అనుమతి ఉంటుందని సీబీడీటీ చైర్మన్‌ జేబీ మోహాపాత్ర తెలిపారు. రిటర్న్‌లను పూర్తిగా ఫైల్‌...

గత ఏడాది పండుగల సీజన్‌లో పది రూపాయలు తగ్గితేనే ప్రభుత్వం వరుస ప్రతికా ప్రకటనలతో ధరలు తగ్గినట్లు డబ్బా కొట్టింది. కొత్త ఏడాదిలో మళ్ళీ వంటనూనెల ధరలు...

EPFOకు చెందినఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ రేపు సమావేశం కానుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ పండ్‌ సభ్యులకు వడ్డీ రేట్లు పెంచాలా లేదా...

జర్మనీకి చెందిన అంతర్జాతీయ కంపెనీ బాష్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో పాటు గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం...

ఇప్పటికే వడ్డీలు కట్టడానికి నానా కష్టాలు పడుతున్న ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడి అధిక వడ్డీకి రుణాలు తేవడం ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది....

ఈనెల 9న ప్రకటించనున్న పరపతి విధానం సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని రాయిటర్స్‌ పోల్స్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే రివర్స్‌ రెపో రేటును పెంచే...