నార్త్ బ్లాక్లో 2023-24 బడ్జెట్ కసరత్తు జోరుగా సాగుతోంది. ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. ఎందుకంటే ఇది మోడీకి ఎన్నికల బడ్జెట్. మోడీ ప్రభుత్వం...
ECONOMY
పండుగ, పెళ్ళిళ్ళ సీజన్ మద్దతుతో నవంబర్ నెలలో ఆటో సేల్స్ రికార్డు స్థాయిలో 23,80,465కి చేరాయి. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే అమ్మకాలు 26 శాతం పెరిగాయిన...
చాలా మందికి వడ్డీ రేట్లు పెరిగినా.. ఆ నొప్పి తెలియకుండా బ్యాంకులు ఓ సౌలభ్యం కల్గిస్తూ వచ్చాయి. అదేమిటంటే... ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా... రుణం చెల్లించాల్సిన వాయిదాల...
ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆర్బీఐ గవర్నర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. రెపో...
ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు ఈ సమావేశాలు సాగుతాయి. మొత్తం 17 సెషన్స్ ఉంటాయి. ఈసారి 16...
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 12 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. 126 డాలర్ల నుంచి 79 డాలర్లకు క్షీణించడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో వృద్ధి రేటుకు...
ఇవాళ పదిగంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడనున్నారు. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆయన ఇవాళ వడ్డీ రేట్ల...
పెరిగిన ప్రతిసారీ క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఇటీవల 88 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ ధర ఇవాళ 80 డాలర్లకు వచ్చేసింది. తాజా...
దశాబ్దాల నుంచి మన దేశం నుంచి బాస్మతి బియ్యం, టీ పొడి దిగుమతిని ఇరాన్ .. ఆకస్మికంగా ఆపేసింది. దీనికి సంబంధించి రెండు దేశాల నుంచి ఎలాంటి...
ఈ ఏడాది భారత్లో చక్కెర ఉత్పత్తి ఏడు శాతం దాకా తగ్గే అవకాశముంనది రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి ప్రధాన కారణంగా వాతారణమని తెలిపింది. దీంతో...