For Money

Business News

ECONOMY

న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా...

కోవిడ్‌ కేసులు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ నెగిటివ్‌ సరిఫ్టికెట్‌ తప్పనిసరి చేయునుంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలో అనేక దేశాల్లో కోవిడ్‌ కేసులు...

ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి తీసుకున్న నిర్ణయాన్ని ఇటు వ్యాపారస్థులు, అటు రైతులు కూడా...

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్స్‌ కల్పతరువుగా మారాయి. దీనికి సంబంధించిన కేసును ముట్టుకోవడానికి కూడా సుప్రీం కోర్టు భయపడుతోందంటే... దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు....

యూ ట్యూబ్‌ క్రియేటర్లు భారత ఆర్థికాభివృద్ధికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. యూట్యూబ్‌ కంటెంట్‌లు తయారు చేసే  ఈ క్రియేటివ్‌...

రాష్ట్రంలోని పేదలు, బీపీఎల్‌ కుటుంబాలతో పాటు ఉజ్వల్‌ పథకం లబ్ధిదారులకు రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. వీరిలో...

విద్యుత్ చార్జీలను పెంచడం లేదంటూ తీపి కబురు అందించిన తెలంగాణ డిస్కమ్‌లు ఇపుడు ట్రూఅప్‌ చార్జీల పేరిట రూ. 12,015 కోట్ల బాదుడుకు సిద్ధమైంది. తాము విద్యుత్...

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ శాతం విధించాలన్న అంశంపై ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంతోపాటు పాన్‌ మసాలా, గుట్కా...

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లులోని పలు ప్రొవిజన్స్‌పై ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు...

మూతపడిన కోలార్‌ గోల్ట్‌ ఫీల్డ్స్‌ కేజీఎఫ్ తలుపులు మళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోనున్నాయి. బెంగళూరుకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార గోల్డ్‌ ఫీల్డ్‌ (కేజీఎఫ్)​లో మళ్లీ బంగారం...