For Money

Business News

CORPORATE NEWS

తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడి చేయడం.. తరవాత అదే కంపెనీ అదానీ గ్రూప్‌ చేతికి పోవడం రివాజుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన జీవీకే గ్రూప్‌ నుంచి...

వివాదాస్పద జీ గ్రూప్‌కు మరో షాక్‌ తప్పేలా లేదు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కోసం పట్టుబడుతున్న జీ గ్రూప్‌ అధినేత వైఖరితో ఈ...

ఎథనాల్‌ తయారీకి సంబంధించి కేంద్రం ఇది వరకు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంది. పాత నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీంతో ఇటీవల భారీగా నష్టపోయిన చక్కెర కంపెనీల షేర్లు...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బ్రాండ్‌ వ్యాల్యూ 2023లో 28 శాతం పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 1070 కోట్ల డాలర్లు (సుమారు రూ. 89,000...

టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాను టేకోవర్‌ చేసే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. వొడాఫోన్‌ టేకోవర్‌పై పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్‌...

ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రూ. 9,362.35 కోట్లకు సంబంధించి కంపెనీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ...

యూకో బ్యాంక్‌ ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. IMPSలో సాంకేతిక లోపం కారణంగా ఈ మొత్తం జమ అయినట్లు తెలుస్తోంది. యూకో బ్యాంక్‌లో...

పీవీఆర్‌ ఐనాక్స్‌ షేర్లు బుధవారం భారీగా లాభపడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కౌంటర్‌లో ఆకర్షణీయ లాభాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఈ ఏడాది వరుసగా హిట్స్‌ రావడం...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,31,886 కోట్ల టర్నోవర్‌పై రూ. 17,394 కోట్ల నికర లాభాన్ని...

త్వరలోనే దేశ వినోద రంగంలో అతి పెద్ద డీల్‌ కుదరనుంది. వాల్ట్‌ డిస్నీ భారత ఆపరేషన్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చేజిక్కించుకోనుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ....