For Money

Business News

CORPORATE NEWS

భారత ఐటీ కంపెనీల పనితీరు నిరాశాజనకంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా మాంద్యంతో పాటు ఏఐ దెబ్బ ఐటీ కంపెనీలపై బాగా కన్పిస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన...

డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను టీసీఎస్‌ ప్రకటించింది. ఈ త్రైమాసికం సాధారణంగా ఐటీ కంపెనీలకు పేలవంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు సంవత్సరాంతపు...

బజాజ్‌ ఆటో ఇన్వెస్టర్లకు శుభవార్త. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో షేర్‌ను రూ. 10,000లకు తిరిగికొనుగోలు...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోని పిక్చర్స్‌ మధ్య కుదరిన విలీనం ఒప్పందం విఫలం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఈనెల 20వ...

అదానీ -హిండెన్‌బర్గ్‌ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో అదానీ గ్రూప్‌నకు ఊరట లభించింది. గత విచారణ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన అంశాలనే ఇవాళ కోర్టు పునరుద్ఘాటించింది....

అదానీ గ్రూప్‌ను ఓ కుదుపు కుదిపిన హిండెన్‌బర్గ్‌ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును...

అలోక్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇవాళ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో ముగిసింది. ఈ కంపెనీ జారీ చేసిన నాన్‌ కన్వర్టబుల్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లలో రూ. 3300...

ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ ఈవీ కంపెనీ టెస్లా ప్లాంట్‌ కోసం తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రయత్నం...

ఫెడరల్ బ్యాంక్‌లో 9.95 శాతం వరకు వాటా కొనుగోలు చేయాలన్న ఐసీఐసీఐ ప్రెడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు...

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వడ్డీ రేట్లను పెంచింది. ఇటీవల ముగిసిన ఎంపీసీ సమావేశంలో ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించాలని ఆర్బీఐ...