For Money

Business News

CORPORATE NEWS

స్టార్‌ షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా రెండు ప్రధాన షేర్ల నుంచి వైదొలిగారు. ఎంసీఎక్స్‌తో పాటు లుపిన్‌ కంపెనీలలో తన పూర్తి వాటాను రాకేష్‌ అమ్మేసినట్లు...

మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) షేర్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. మంచి ఊపు మీద ఉన్న టీమ్‌కు ఈ ఏడాది పలు...

హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్‌ గత జూన్‌ నెల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. సెప్టెంబర్‌ నెల నుంచి జెట్‌ స్పీడుతో దూసుకెళుతోంది. ముఖ్యంగా...

దేశ వ్యాప్తంగా డీ మార్ట్‌ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ అద్భుత పనితీరును కనబర్చింది. సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.7,788 కోట్ల టర్నోవర్‌పై...

ఇపుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా తరవాత రాధాకిషన్‌ దమాని వెంట ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. ఇండియా సిమెంట్‌ వంటి కంపెనీల్లో దమాని పెట్టుబడి పెట్టిన తరవాత ఆ...

ఐటీ రంగంలో ఉద్యోగుల జంపింగ్‌ బాగా పెరుగుతోంది. కొత్త టెక్నాలజీపై పట్టు ఉన్న ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు ఐటీ రంగం అభివృద్ధి జోరు తగ్గుతోంది. దీంతో...

నాలుగు పదుల వయసులోపే స్వయంకృషితో కుబేరులుగా మారిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా టుడే రూపొందించాయి. మీడియా డాట్‌ నెట్‌ అధిపతి అయిన 39...

ఐటీ రంగంలో అట్రిషన్‌ రేటు (వలసల రేటు) అధికంగా ఉంది. అనేక మంది ఉద్యోగులు తామున్న ఉద్యోగాలను వొదిలి మరో కంపెనీకి మారుతున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో...

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్‌ ఎకో ఫోరం (సీఈఎఫ్‌) ఏటా ఇచ్చే సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌...