అంతర్జాతీయ మార్కెట్లు డల్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లకు సంబంధించి ఇటీవల ప్రవేశ పెట్టిన నిబంధనలపై బీఎస్ఈ...
Blog
క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఒపెక్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది. సరఫరా పెంచకుంటే... ఇపుడిపుడే వృద్ధి బాటలోకి వస్తున్న ఆర్థికప్రగతి దెబ్బతింటుందని అమెరికా పేర్కొంది. గత...
కొత్త పబ్లిక్ ఆఫర్ల జోరుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిర్మా వంటి పెద్ద గ్రూప్ నుంచి వచ్చిన పబ్లిక్ ఆఫర్కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత...
దేశంలో అతి పెద్ద ఆన్లైన్ ఫార్సీ అయిన ఫార్మ్ఈజీ కూడా పబ్లిక్ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఫార్మ్ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్...
మొత్తానికి షేర్ మార్కెట్ ఇపుడు ఇన్వెస్టర్లకు బదులు.. డే ట్రేడర్స్ మార్కెట్గా మారింది. పెరిగితే అమ్మడం, పడినపుడు కొనడం... ఇదే మంచి బిజినెస్గా మారింది. గత రెండు...
నిఫ్టి ఓపెనింగ్లోనే తొలి ప్రతిఘటన స్థాయిని తాకింది. 16,338 స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే 16,309 స్థాయిని తాకింది. ప్రస్తుతం 44 పాయింట్ల లాభంతో 16,324 పాయింట్ల...
నిఫ్టి 16200-16400 మధ్య కదలాడే అవకాశముంది. కాబట్టి అధిక స్థాయిలో అమ్మడం, దిగువ స్థాయిలో కొనడం... ఈ ఫార్ములా మరికొన్ని రోజులు కొనసాగవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లు చాలా...
ఢిల్లీ ఎయిర్పోర్టును నిర్వహిస్తున్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిఎటడ్ రూ.6,000 కోట్ల నిధులు సమీకరించాలని భావిస్తోంది. వివిధ సాధానాల జారీ ద్వారా ఈ నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ...
ఇటీవల పబ్లిక్ ఇష్యూకు వచ్చిన హైదరాబాద్ కంపెనీ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (కిమ్స్ హాస్పిటల్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.92 కోట్ల...
విద్యుత్ స్టోరేజీ బ్యాటరీలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘అంబ్రీ’లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టింది.రెన్యూవబుల్ ఇంధన రంగంలోకి ప్రవేశించేందుకు ఈ మధ్యనే ఏర్పా టు చేసిన...
