అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రవేశపెట్టిన 1.2 లక్షల కోట్ల డాలర్ల మౌలికసదుపాయాల బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. బొటాబొటి మెజారిటీ ఉన్న సెనేట్లో ఈ బిల్లు చాలా...
Blog
ఇటీవల క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించిన జొమాట ఇవాళ చాలా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 356.2 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది....
16,300 ప్రాంతంలో నిఫ్టి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అనేక మంది టెక్నికల్ అనలిస్టులు నిఫ్టి ఈ స్థాయిలో నిలదొక్కుకుంటుందని నమ్మబలుకుతున్నా.. వాస్తవం చిత్రం భిన్నంగా ఉంది. ఉదయం...
కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో మరింత పారదర్శకత తీసుకు వచ్చేందుకే కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇందర్జిత్...
నిఫ్టి పటిష్ఠంగా ప్రారంభమైంది. 16,274 వద్ద ప్రారంభమైన నిఫ్టి 16261ని తాకినా... వెంటనే కోలుకుని 16,300పైకి చేరింది. ప్రస్తుతం 45 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడవుతోంది....
‘ఫ్రీడమ్’ బ్రాండ్తో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎ్ఫఐఎల్) పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు సెబీకి...
ఇవాళ మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఇలానే ఉన్నాయి. పెద్దగా ఆశ్చర్యకరమైన అంశాలు లేవు. నిఫ్టి క్రితం ముగింపు 16,258. నిఫ్టి...
అంతర్జాతీయ మార్కెట్లు డల్గా ఉన్నాయి. డాలర్ బాగా పెరగడంతో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అంతర్గతంగా ఫండ్ మేనేజర్లు ఈక్విటీ మార్కెట్ల భవష్యత్తు గురించి చర్చిస్తున్నారు. అమెరికా...
ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ పబ్లిక్ ఇష్యూక రంగం సిద్ధమౌతోంది. క్యాపిటల్ మార్కెట్ నుంచి 120 కోట్ల (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై...
ఎన్ఎస్ఈ ప్లాట్ఫామ్ ద్వారా అమెరికా షేర్లలో రీటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్కు అనుమతించనున్నారు. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (NSE IFSC) ద్వారా దీన్ని అనుమతిస్తారు. ఇది ఎన్ఎస్ఈకి అనుబంధ...
