జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి నాట్కో ఫార్మా రూ.75 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.122 కోట్లతో పోలిస్తే...
Blog
జర్మనీ స్పోర్ట్స్ వేర్ కంపెనీ ఆదిదాస్ ఎట్టకేలకు రీబాక్ బ్రాండ్ను అమ్మేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్ను వొదిలించుకునేందుకు ఆదిదాస్ ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన అథింటిక్...
పేటీఎం త్వరలోనే స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)...
ఆహార పదర్థాల ధరలు స్వల్పంగా తగ్గడంతో రీటైల్ ద్రవ్యోల్బణం జులైలో 5.59 శాతానికి తగ్గింది. జూన్లో ఈ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. తాజా...
ఈ ఏడాది నవంబర్కు బజాజ్ ఆటో ఉత్పత్తుల్లో రారాజైన 'పల్సర్'కు 20 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నవంబర్లో ఆల్ న్యూ పల్సర్ ప్లాట్ఫామ్ను మార్కెట్లోకి...
భారత రైల్వేలకు చెందిన ఐఆర్సీటీసీ కంపెనీ తన షేర్ల ముఖవిలువను విభజించాలని నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువ ఉన్న షేర్లను రూ.2 ముఖ విలువగల షేర్లుగా...
టెక్నికల్గా నిఫ్టికి పెద్ద అవరోధంగా ఉన్న 16,350ని సూచీ ఇవాళ దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో 16,364 పాయింట్ల వద్ద ముగిసింది....
మార్కెట్ ఓపెనింగ్లోనే తొలి ప్రతిఘటన స్థాయికి దగ్గరకు వచ్చింది.16303 వద్ద ప్రారంభమైన నిఫ్టి వెంటనే 16,329ని తాకింది. తొలి ప్రతిఘటన స్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి వచ్చింది....
ముంబైకి చెందిన వెబ్ వెర్క్స్.. దక్షిణాది రాష్ట్రాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.1,450 కోట్ల పెట్టుబడితో...
దేశీయ ఫిన్టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన...
