అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో 9 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా, కొలరాడొ,...
Blog
డీటీహెచ్ కంపెనీ డిష్ టీవీని టేకోవర్ చేసేందుకు భారతీ ఎయిర్ టెల్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో స్టాక్ మార్కెట్లో డిష్ టీవీ షేర్...
ఒమైక్రాన్ భయాలతో యూరప్ మార్కెట్లు భారీగా పతనం కాగా, ఈ భయాలను అమెరికా మార్కెట్లు పట్టించుకోవడం మానేశాయి. ఆరంభంలో ఒక మోస్తరు లాభాల్లో ఉన్న వాల్స్ట్రీట్ కొన్ని...
ఆంధ్రప్రదేశ్ రైతులు నెలకు రూ. 10,480 చొప్పున సంపాదిస్తుండగా, తెలంగాణలోని రైతులు సగటున నెలకు రూ. 9,403 సంపాదిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా రైతుల సగటు ఆదాయం...
ఈ ఏడాది వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల...
పబ్లిక్ ఇష్యూల ద్వారా ప్రైమరీ మార్కెట్లో రూ.10,000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టెగా ఇండస్ట్రీస్...
రిక్రియేషన్ వెహికిల్ (ఆర్వీ)ని ‘కారెన్స్’ పేరుతో తీసుకొస్తున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. వచ్చే ఏడాది ఆరంభంలో తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈకరులో మూడు వరుసల సీట్లు ఉంటాయి. ‘కారెన్స్’...
ఏటీఎంలో పరిమితికి మించి చేసే లావాదేవీలపై విధించే ఛార్జీలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఇలా చార్జీలు పెంచేందుకు ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. ఏటీఎమ్ల వద్ద...
ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నా... మన మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు ఉండటంతో షార్ట్ కవరింగ్తో నిఫ్టి 235 పాయింట్ల లాభంతో...
సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి కాస్త పటిష్ఠంగానే ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టి నుంచి ఎలాంటి మద్దతు అందకున్నా... నిఫ్టి నిలకడగా ఉంది. ఆరంభంలో నష్టాల్లోకి జారుకుని 17,149కి...
