For Money

Business News

Blog

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పనితీరు మార్కట్‌ అంచనాలను అందుకోలేక పోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.706.50 కోట్లకు చేరింది. అలాగే...

కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది....

దేశంలోని 208 జిల్లాల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ హక్కుల కోసం పెట్రోలియం అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరి బోర్డు (PNRGB) బిడ్డింగ్‌ నిర్వహించింది. 2021 సెప్టెంబర్‌...

రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో అయిదు దశాబ్దాల ప్రీమియర్‌ ఆటోమొబైల్‌ కంపెనీని అమ్మకానికి పెట్టారు. వేలం ప్రక్రియలో పలు కంపెనీలు పాల్గొన్నా.. చెన్నైకి చెందిన ఫ్యాబ్‌ మెటల్స్‌కు...

గత ఏడాది కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా...బంగారానికి డిమాండ్‌ బాగా పెరిగింది. గత ఏడాది నగల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. 2020లో దేశీయంగా 446.4 టన్నుల...

బ్యాంకులు, ఐటీ కంపెనీలు, టెక్‌ కంపెనీలన్నీ ఈసారి నిరాశాజనక ఫలితాలు ప్రకటించాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి మంచి ఫలితాలు ప్రకటించిన కంపెనీలు కూడా తరువాతి త్రైమాసికంలో అంత...

ఉదయం నుంచి మంచి ఊపు మీద ఉన్న మార్కెట్ల సెంటిమెంట్‌ను యూరో మార్కెట్లు చావు దెబ్బ తీశాయి. దాదాపు 300 పాయింట్ల లాభం ఐస్‌ ముక్కలా కరిగిపోయింది....

స్విస్‌కు చెందిన క్రెడిట్‌ సూసె కంపెనీకి రుణం చెల్లించడంలో విఫలమైన స్పైస్‌ జెట్‌ విమాన సంస్థకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలో బెంచ్‌...

ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో 70 కోట్ల డాలర్లను ఎయిర్‌టెల్‌ కంపెనీలో 1.28 శాతం వాటా తీసుకునేందుకు వెచ్చించనుంది. అలాగే...