డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 6 శాతం పెరిగి రూ .156 కోట్లకు చేరింది. కంపెనీ ప్రొవిజన్స్ కేటాయింపు 30 శాతం తగ్గి...
Blog
స్విట్జర్లాండ్కు చెందిన అతిపెద్ద ఇ - బైక్ కంపెనీ అయిన స్విస్ ఇ-మొబిలిటీ గ్రూప్ ఏజీ ( ఎస్ఈఎమ్జీ) లో 75 శాతం వాటాను టీవీఎస్ మోటార్...
ప్రతి సంవత్సరం బడ్జెట్ తయారీ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హల్వా కార్యక్రమం జరిగితే. బడ్జెట్ తయారీలో పాల్గొనే ఉద్యోగులతో పాటు ఆర్థిక మంత్రి కూడా ఈ హల్వా...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్) డాలర్తో రూపాయి విలువ ఇవాళ భారీగా క్షీణించింది. డాలర్తో రూపాయి విలువ ఒక్క రోజే 41 పైసలు క్షీణించి...
మార్చిలో వడ్డీ రేట్లను పెంచాలని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో డాలర్ అనూహ్యంగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ ఏకంగా 97ను దాటేసింది. డాలర్ భారీగా పెరగడంతో... దీని ప్రభావం...
పెద్ద మీడియా సంస్థలు ప్రభుత్వాల ప్రకటనలకు అర్రులు చాస్తూ... వాటి భజనలో తరిస్తుంటే... ప్రభుత్వ అవినీతిని వెలికి తీసి... ఎండగట్టే పనిని న్యూస్ వెబ్సైట్లు చేపట్టాయి. కాళేశ్వరం...
మార్చిలో వడ్డీ రేట్లను పెంచాలని ఫెడ్ నిర్ణయంతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మన మార్కెట్లు కూడా మిడ్ సెషన్ వరకు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి....
ట్రేడింగ్ కొనసాగే కొద్దీ నష్టాలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. దాదాపు అన్ని సూచీలు రెడ్లో ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లు మాత్రమే...
ఈ ఏడాది చివరినాటికల్లా దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు తాము సిద్ధమేనని రిలయన్స్ ఇప్పటికే...
బోట్ బ్రాండ్ పేరుతో ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు విక్రయిస్తున్న ఇమాజిన్ మార్కెటింగ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రూ. 2000 కోట్ల ఇష్యూ...
