For Money

Business News

Blog

ఒకే షేర్‌లో..నికరంగా రెండు నెలలు కాదు. కేవలం 50 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు క్షీణించడమంటే మాటలు కాదు. అమెరికా ఐటీ, టెక్‌ కంపెనీలలో...

మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ రెండు రోజుల భేటీ తరవాత ప్రకటన వెలువడనుంది. ఇప్పటి వరకు ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచుతుందని భారీగా క్షీణించిన వాల్‌స్ట్రీట్‌...

ఇటీవల భారీ హంగామాతో వచ్చిన న్యూఏజ్‌ పబ్లిక్‌ ఇష్యూలలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల చేతులు బాగానే కాలాయి. ముఖ్యంగా ఇష్యూ సమయంలో షేర్లు లభించకపోవడంతో, లిస్టయిన తరవాత...

మరికొన్ని గంటల్లో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ నిర్ణయం వెలువడనుండగా... యూరో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ నిర్ణయాన్ని మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసిందని కొందరు...

రిలయన్స్‌ జియో మాదిరి మార్పులను మీడియా రంగంలో కూడా తెచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెడీ అవుతోంది. ఈ మేరకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దాదాపు రూ....

టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు పద్మ భూషణ్‌ అవార్డు లభించింది. భారత పారిశ్రామిక రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పౌర...

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి ఆరు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో నికర లాభం భారీగా పెరిగి రూ. 1,437 కోట్లకు...

కొత్త వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ను ఎయిర్‌ టెల్‌ తీసుకు రానుందా? ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా వ్యూహాత్మక పెట్టుబడిదారుడిని బోర్డులోకి తీసుకు వచ్చే యోచన భారతీ ఎయిర్‌టెల్‌...

అదానీ గ్రూప్‌లోని వంట నూనెల కంపెనీ అదానీ విల్మార్ పబ్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది. ఇవాళ యాంకర్‌ ఇన్వెస్టర్లకు కంపెనీ...