దేశీయ బీ2బీ ఈ కామర్స్ సంస్థ ఇండియామార్ట్ భారత్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. తమ ఉద్యోగులకు ఇకపై వారం వారం జీతం చెల్లిస్తామంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటించింది....
Blog
డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్కెట్ అంచనాలకు మంచి పనితీరు కనబర్చింది. ఇవాళ బ్యాంక్ బోర్డు సమావేశమై తాజా ఆర్థిక ఫలితాలను...
ముంబై సర్కిల్లో దాదాపు రెండు గంటల నుంచి రిలయన్స్ జియో పనిచేయడం లేదు. అనేక మంది వినియోగదారులు ఈ విషయాన్ని సామాజిక మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రిలయన్స్...
మధ్య అమెరికా, ఈశాన్య అమెరికాలో శీతాకాల తుఫాను విరుచుకు పడటంతో... అనేక నగరాల్లో వేలాది గృహాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అనేక వ్యాపార సంస్థలకు విద్యుత్ లేకుండా...
అమెరికా నాన్ ఫామ్ జాబ్ డేటాను కార్మిక శాఖ వెల్లడించింది. మార్కెట్ ఈ సారి జాబ్ డేటాలో కొత్తగా 1,50,000 ఉద్యోగాలు వచ్చి ఉంటాయని అంచనా వేశారు....
కొన్ని కంపెనీల సర్క్యూట్ ఫిల్టర్లు మారాయి. వీటిలో మీ దగ్గర ఏవైనా షేర్లు ఉన్నాయేమో చూసుకోంఇ. సర్క్యూట్ ఫిల్టర్ మార్పులు: 5% నుండి 20శాతానికి IIFL ఫైనాన్స్...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ రూ. 9,598 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 139 శాతం పెరిగింది....
కర్ణాటకలోని సినిమా థియేటర్లలో ఇక వంద శాతం సీట్ల కెపాసిటీకి అనుమతించనున్నారు. రాష్ట్ర టెక్నికల్ అడ్వయిజరీ కమిటీతో భేటీ అయ్యాక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ...
సిలికాన్ వ్యాలీలో ప్రణవ్ మిస్త్రి నెలకొల్పిన టూ ప్లాట్ఫామ్స్ ఇన్కార్పొరేటెడ్ అనే కంపెనీలో 25 శాతం వాటా తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో వెల్లడించింది. దీని...
ఇవాళ స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైంది. ఉదయం నుంచి ఎనిమిదిసార్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకుంది. మిడ్ సెషన్ ముందు నిఫ్టి 17462కు క్షీణించింది....
