డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆర్థికఫలితాలను పరిగణనలోకి తీసుకునేందుకు పలు కంపెనీలు ఇవాళ సమావేశం అవుతున్నాయి. వాటిల్లో కొన్ని.... 7సీస్ ఎంటర్టైన్మెంట్ ఆర్వీ డెనిమ్స్ అద్వానీ...
Blog
శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిసినా.. అమెరికా జాబ్ డేటా ప్రపంచ మార్కెట్లను పునరాలోచనలో పడేసింది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా నాన్ ఫామ్ పే రోల్స్ గత...
ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో కంపెనీని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అమ్మకానికి పెడుతోంది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్ నుంచి రావాల్సిన రూ.26.73 కోట్ల బకాయిల వసూలు కోసం...
బడ్జెట్లో ప్రకటించిన డిజిటల్ కరెన్సీ 2023 ప్రారంభంలో వచ్చే అవకాశముంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీల ఎలక్ట్రానిక్ వాలెట్ల మాదిరే ఇది పనిచేస్తుందని, అయితే వీటికి...
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపం ప్రకటిస్తూ సోమవారం సెలవు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం సోమవారం సెలవు ప్రకటిస్తున్న ఆర్బీఐ...
మార్కెట్ వచ్చే వారం 17,500 ప్రాంతంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుందని ఎస్ సెక్యూరిటీస్కు చెందిన అమిత్ త్రివేది అంటున్నారు. కాబట్టి షేర్లు, రంగాల ఆధారంగా షేర్లలో ట్రేడింగ్...
కోజెంట్ ఈ - సర్వీసెస్ లిమిటెడ్ త్వరలోనే క్యాపిటల్ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు సెబీకి ప్రాస్పెక్టస్ సమర్పించింది. మొత్తం రూ.150 కోట్లు విలువ చేసే తాజా...
స్టాక్ మార్కెట్లో వరుసగా కంపెనీ షేర్లో తీవ్ర ఒత్తిడి రావడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. డీబీ రియాల్టీలో గోద్రెజ్ బంధానికి బ్రేక్ పడింది. డీబీ...
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిన్టెక్ మేజర్ పేటీఎం కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ రూ.778.5 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.535.5...
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.1,061 కోట్లతో పోల్చితే...
