For Money

Business News

నేడు స్టాక్‌ మార్కెట్లు పనిచేస్తాయి

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ సోమవారం సెలవు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం సోమవారం సెలవు ప్రకటిస్తున్న ఆర్బీఐ కూడా తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఫారెక్స్‌ లావాదేవీలతో పాటు మనీ మార్కెట్లు ఇవాళ పనిచేయవని పేర్కొంది. అయితే స్టాక్‌ మార్కెట్లు, కమాడిటీ మార్కెట్లు మాత్రం పనిచేస్తాయి.