ఉక్రెయిన్ యుద్ధ భయాలు మళ్ళీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. షేర్ మార్కెట్లు నష్టపోతుండగా, కరెన్సీ మార్కెట్లలో డాలర్ బలపడుతోంది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడల్లా క్షీణించాల్సిన బంగారం ఇవాళ...
Blog
వాల్స్ట్రీట్కు మళ్ళీ యుద్ధ భయం పట్టుకుంది. ఈసారి టెక్, ఐటీ సహా ఇతర ఎకానమీ షేర్లు కూడా భారీగా క్షీణించడం విశేషం. నాస్డాక్, ఎస్ అండ్ పీ...
ఇప్పటి వరకు విదేశాల నుంచి అధిక టర్నోవర్ సాధిస్తున్న హైదరాబాద్ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా ఇపుడు దేశీయ మార్కెట్పై శ్రద్ధ చూపిస్తోంది. కొత్త యూనిట్లను పెట్టడం...
మ్యాగీ తయారు చేసే కంపెనీ నెస్లే ఇండియా డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి రూ.386 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్ ఘోరమైన ఫలితాలను ప్రకటించింది. సీఎన్బీసీ టీవీ18 జరిపిన సర్వేలో అనలిస్టులు రూ. 440 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా...
ఇవాళ ప్రధాన సూచీలన్నీ రెడ్లో ముగిసినా... ఒక్క నిఫ్టి నెక్ట్స్ సూచి మాత్రం గ్రీన్లో ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా అదానీ గ్రీన్ 6 శాతం, అదానీ...
నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టి పూర్తిగా ఆల్గో ట్రేడింగ్ లెవల్స్ పరిమితమైంది. పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైనా... చివర్లో నష్టాల్లో ముగిసింది. ఉదయం భారీ లాభాలతో ఇవాళ్టి...
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారని, పేదలు మరింత పేదలు అయ్యారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పంజాబ్ ఓటర్లను...
ప్రైవేట్ కంపెనీల్లో కూడా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలంటూ ఇటీవల హర్యానా ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ సంస్థలు హర్యానా,...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఛైర్మన్ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి చెందిన కీలక...
