హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్, డిజిటల్ టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్..5జీ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ని తన...
Blog
ఈ ఏడాది ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.9 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ అయాన్ వెల్లడించింది. 2016 తర్వాత ఈ స్థాయిలో జీతాలు పెరగడం...
పబ్లిక్ ఆఫర్లో పాల్గొనే పాలసీ దారులను తమ పాన్ను ఈనెలాఖరులోగా అప్డేట్ చేసుకోవాలని ఎల్ఐసీ ప్రకటించింది.దీంతో ఈ నెలలో పబ్లిక్ ఆఫర్ ప్రారంభమయ్యే అవకాశం లేదు. మొదటివారంలో...
వేదాంత్ ఫ్యాషన్స్ కంపెనీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో లిస్టయ్యాయి. ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్ను ఈ కంపెనీ రూ.866కి జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ షేర్లు బీఎస్ఈలో...
ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోలేదని, పైగా అదనంగా దళాలను మోహరిస్తున్నట్లు అమెరికా, నాటో దేశాలు ఆరోపించడంతో వాల్స్ట్రీట్ మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. పైగా...
గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది ఫ్రెషర్స్ను తీసుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. వీరిని తీసుకునే...
హైదరాబాద్కు చెందిన ట్రూజెట్ విమాన సంస్థ తన సర్వీసులను సస్పెండ్ చేసింది. కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓ, సీసీఓ కూడా రాజీనామా చేశారు. కంపెనీకి ఏడు విమానాలు ఉండగా......
బెంగళూరుకు చెందిన శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ నియమిత ఛైర్మన్ కె రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ బ్యాంకులో...
చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువావే ఆఫీసులపై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేశారనే అనుమానంతో ఇవాళ ఢిల్లీ, గురుగ్రామ్, బెంగుళూరులో ఉన్న కంపెనీ...
మన బలాలపై కాకుండా... ఇతర మార్కెట్ల హెచ్చతగ్గులను బట్టి ... రోలర్ కోస్టర్ రైడ్లా సాగింది ఇవాళ నిఫ్టి పయనం. ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఒకే...
