బజాజ్ కంపెనీ తయారు చేస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే లభిస్తోంది. పుణె, బెంగలూరు, నాగ్పూర్, మైసూర్, మంగళూరు, ఔరంగాబాద్లలో...
Blog
ఇప్పటికీ మార్కెట్ 17460-17250 జోన్లో ఉంటే... సూచీల్లో పెద్ద మార్పు ఉండదని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిన్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆప్షన్స్ ట్రేడింగ్ చూస్తుంటే...
నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టికి 17400 పెద్ద గోడగా మారింది. ఈ స్థాయిని దాటిన ప్రతిసారీ ఒత్తిడి వస్తోంది. ఇవాళ కూడా నిఫ్టికి ఇది ప్రధాన...
రాత్రి అమెరికాలో దాదాపు రక్తపాతమే. ఐటీ, టెక్ షేర్లతో పాటు డౌజోన్స్ కూడా భారీగా క్షీణించింది. నిన్న మార్కెట్ కొనసాగే కొద్దీ నష్టాలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధ...
నెస్లే ఇండియా నిన్న ప్రకటించిన ఫలితాలు బ్రోకరేజి సంస్థలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ షేర్ టార్గెట్ను కూడా మార్చాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నొమురా...
హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచింది. తయారీ ఖర్చుల భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని సంస్థ తెలియజేసింది. గతేడాది...
దేశ వ్యాప్తంగా 200 కేంద్రాలలో 500 ట్యూషన్ సెంటర్లను నెలకొల్పాలని ఎడ్యుటెక్ సంస్థ బైజుస్ నిర్ణయించింది. దీని కోసం 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,500 కోట్లు)...
జియో అంటే కొత్తగా కస్టమర్లు చేరడమే తప్ప. తగ్గడం లేదు ఇప్పటి వరకు . కాని ఇపుడు జియో కస్టమర్లు కూడా గుడ్ బై చెబుతున్నారు. డిసెంబర్...
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ రాష్ట్రంలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్తో ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ అరుణ్...
