For Money

Business News

Blog

అదానీ గ్రూప్‌ షేర్‌ అనగానే సీలింగ్‌లోనూ కొనుగోలు చేశారు ఇన్వెస్టర్లు. లిస్టింగ్‌ రోజున ఇష్యూ ధర రూ.230కంటే దిగువకు అంటే రూ. 227ని తాకింది ఈ షేర్‌....

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు....

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి కూడా ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 17200 దిగువకు చేరింది. ప్రస్తుతం 62 పాయింట్ల నష్టంతో 17,214 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో...

చాలా రోజుల తరవాత పలు బ్రోకింగ్‌ రీసెర్చి సంస్థలు పేటీఎంకు అనుకూల పాజిటివ్‌ రిపోర్ట్‌లు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 833 వద్ద ట్రేడవుతోంది. యూపీఐ,...

బుల్స్‌ అండ్ బేర్స్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. ఇద్దరూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని అంటున్నారు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ వీరేందర్‌. 17,400 వద్ద కాల్‌ రైటింగ్‌ జోరుగా ఉంటే...

టెక్నికల్‌గా నిఫ్టికి డౌన్‌ బ్రేకౌట్‌ 17170 దిగువన ప్రారంభం కానుంది. సింగపూర్‌ నిఫ్టి స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమైతే... ఈ స్థాయికి గండి పడినట్లే. నిఫ్టికి 17290...

ఉక్రెయిన్‌ యుద్ధ భయాలకు క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం రోజుల నుంచి స్టాక్‌ మార్కెట్‌తోపాటు క్రిప్టో మార్కెట్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. బిట్‌కాయిన్‌...

ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు మార్కెట్‌ను ఇంకా వెంటాడుతున్నాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఈ అనిశ్చితి మధ్య...

అనేక రకాల స్నాక్స్‌తో దేశంలో నంబర్‌ వన్‌ కంపెనీ బికాజి ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. మార్కెట్‌ నుంచి రూ. 1000 కోట్ల సమీకరణకు ఈ...