For Money

Business News

Blog

ఎల్‌ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ ఆఫర్‌ మార్చి 11న ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఇతర పబ్లిక్‌ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని...

రానున్న మూడేళ్ళలో దేశ‌వ్యాప్తంగా 1000 విద్యుత్ వాహ‌నాల చార్జింగ్ స్టేష‌న్లను ఏర్పాటు చేయ‌నున్నట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐఓసీ) ప్రక‌టించింది. ఇప్పటికే దాదాపు వెయ్యి చార్జింగ్ స్టేషన్ల...

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. ఎన్‌ఎస్‌ఈలో కొలోకేషన్‌ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఆమెను ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌కు...

వాల్‌స్ట్రీట్‌లో ఉక్రెయిన్‌ అనిశ్చితి కొనసాగుతోంది. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. రెండు రోజులు సెలవు. ఈ నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఐటీ, టెక్‌ షేర్లలో...

బొగ్గు ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోల్‌ ఇండియా కోరుతోంది. ధరలు పెంచని పక్షంలో బొగ్గు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్...

ఇండిగో విమాన కంపెనీ మాతృ సంస్థ అయిన ఇంటర్‌ గ్లోబ్‌ నుంచి కంపెనీ ప్రమోటర్‌ రాకేష్‌గంగ్వాల్‌ తప్పుకున్నారు. బోర్డుకు రాజీనామా చేశారని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందన్నారు....

ఇవాళ కూడా మార్కెట్‌ హెచ్చుతగ్గులతో ముగిసింది. సూచీలు చాలా స్వల్ప నష్టంగా ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి, ఎన్‌బీఎఫ్‌సీ నిఫ్టి గ్రీన్‌లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో గ్రీన్‌లో ఉన్న...

ఉక్రెయిన్‌ - రష్యా ఘర్షణపై దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్న చర్యల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి ఇపుడు గ్రీన్‌లో కొనసాగుతోంది....

2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థిరాస్తి ధరలు 7 శాతం పెరిగాయని ప్రాప్‌ టైగర్‌ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది . అపార్ట్‌మెంట్లలో చదరపు...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17219ని తాకిన నిఫ్టి ఇపుడు రూ.17,273 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 31...