పండుగల సీజన్లో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు భారీ ఆఫర్స్ ప్రకటించాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్స్ అనేక రకాల ఆఫర్లు ఉండటంతో...అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ...
Blog
ఉదయం నుంచి ఆకర్షణీయ లాభాల్లో ఉన్న వాల్స్ట్రీట్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే నష్టాల్లోకి జారుకుంది. ఆరంభంలో ఒక శాతం దాకా లాభంలో ఉన్న నాస్డాక్ ఇపుడు 0.14...
జగన్ అక్రమాస్తుల్లో ఒకటైన వాన్పిక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాన్పిక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన 561 ఎకరాల జప్తును కొట్టివేసింది....
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ (38)ను ఇవాళ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ...
అక్టోబర్ 1వ తేదీన 5జీ సర్వీసులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీంతో మార్కెట్లో ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు అందించే సేవలు, చార్జీల కోసం వినియోగదారులు...
ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ఆ స్థానాన్ని కోల్పోయారు. గతంలో రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్...
రకరకాల ఆన్లైన్ గేమ్స్ పేరుతో అమాయకులను మోసం చేసి వేల కోట్లు కొల్లగొట్టిన కోడ్ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది....
మార్కెట్ ఏమాత్రం పెరిగినా ఇన్వెస్టర్లు బయటపడటానికి అవకాశంగా భావిస్తున్నారు. ఇవాళ నిఫ్టి ఆరుసార్లు నష్టాల్లోకి జారుకుంది. దీన్ని బట్టి నిఫ్టిలో హెచ్చుతగ్గులు ఏ స్థాయిలో ఉందో అర్థం...
నిన్న 16968ని తాకిన నిఫ్టి ఇవాళ 16942ను తాకిన తరవాత కోలుకుంది. ఉదయం ఆకర్షణీయ లాభాలు ఆర్జించిన నిఫ్టి మిడ్ సెషన్లోపే నష్టాల్లోకి జారకుంది. 17176 నుంచి...
మార్కెట్ తాత్కాలికంగా పెరుగుతుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమేనని ఆయన చెప్పారు. సీఎన్బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ......
