For Money

Business News

హైకోర్టులో నిమ్మగడ్డకు ఊరట

జగన్‌ అక్రమాస్తుల్లో ఒకటైన వాన్‌పిక్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాన్‌పిక్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన 561 ఎకరాల జప్తును కొట్టివేసింది. ఇది వరకే అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ ఈ అటాచ్‌మెంట్‌ను కొట్టివేసింది. దాన్ని సమర్థిస్తూ కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. అయితే మిగిలిన 11000 ఎకరాల జప్తుపై మాత్రం విచారణ సాగుతోంది.