దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఇండియా మెుబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
Blog
రైట్స్ ఇష్యూ జారీ చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. రైట్స్ ఇష్యూ ద్వారా వాటాదారులకు తమ వద్ద ప్రతి ఒక షేరుకు ఒక షేర్ను...
ఇక ఉత్తరాదితో నగరాలతో పాటు పైప్ల ద్వారా గ్యాస్ పొందే గృహాలకు సరఫరా చేసే గ్యాస్ (పీఎన్జీ) మరింత భారం కానుంది. అలాగే గ్యాస్ ఆధారంగా నడిచే...
ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ. 5551.27 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది....
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణితో మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. క్రెడిట్ పాలసీ ప్రకటన వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తరవాత పుంజుకున్నాయి. యూరో...
భారీ అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకుంటున్నట్లు కన్పిస్తోంది. రాత్రి రెండు శాతంపైగా నష్టపోయిన అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు ఇపుడు 0.8 శాతం పైగా...
దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ఇవాళ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ జూన్ - సెప్టెంబర్ మధ్య...
మార్కెట్ ఆశించినస్థాయిలోనే వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకు షేర్లు చాలా పాజిటివ్గా స్పందించారు. నిఫ్టి బ్యాంక్ ఏకంగా 1.46 శాతం, నిఫ్టి ఫైనాన్స్ సూచీ 1.23 శాతం...
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును 0.50 శాతం పెంచింది. దీంతో రెపో రేటు...
నిఫ్టి గ్రీన్లో ప్రారంభమైనా.. కొన్ని నిమిషాల్లోనే రెడ్ జోన్లోకి వచ్చేసింది. ఓపెనింగ్లో 16763 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16764 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...
