ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ అయిన వేణుగోపాల్ ధూత్ అప్రూవర్గా మారారు. ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2012లో ఐసీఐసీఐ...
Blog
డ్రోన్ల తయారీ రంగంలో నిమగ్నమైన డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఆఫర్లో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల పెట్టుబడి రెండు వారాల్లోనే రెట్టింపు అయింది. ప్రమఖ స్టాక్...
ఉదయం నిఫ్టి సమీక్షలో పేర్కొన్నట్లే తొలి ర్యాలీ పోయింది. నిఫ్టి 17867ను తాకిన తరవాత కొన్ని నిమిషాల్లోనే లాభాలన్నీ పోయాయి. 17,774 పాయింట్లను తాకింది. ఉదయం రివ్యూలో...
రష్యా తాజా హెచ్చరికతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. గత నెల రెండో వారంలోబ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్ల ప్రాంతంలో ఉండగా. ఇవాళ...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు. సింగపూర్ నిఫ్టి క్రమంగా పెరుగుతోంది. 20 పాయింట్ల నుంచి ఇపుడు 80 పాయింట్ల లాభంతో ఉంది. సో......
నిఫ్టికి ఇవాళ 17,650 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్కి 41,000 వద్ద...
అంతర్జాతీయ మార్కెట్లలో స్తబ్దత నెలకొంది. కొవిడ్తో పాటు మాంద్యం భయాలతో వెల్లువెత్తిన అమ్మకాలు తగ్గినట్లు కన్పిస్తోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లన్నీ గ్రీన్లో ముగిశాయి. డౌ జౌన్స్, ఎస్...
మార్కెట్ ఊహాగానాలు నిజమయ్యాయి. హైదరాబాద్కు చెందిన సువేన్ ఫార్మాలో ప్రమోటర్లు జాస్తి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఉన్న వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో జాస్తి...
వచ్చే ఏడాదిలో ఔన్స్ బంగారం ధర 4000 డాలర్లకు చేరనుందని సీఎన్బీసీ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విస్ ఏసియా కాపిటల్ చీఫ్ ఇన్వె్స్టమెంట్ ఆఫీసర్ (సీఐఓ)...
