ఎయిమ్స్ సర్వర్ డేటా చోరీ ఇంకా మరవకముందు ఐఆర్సీటీసీ (IRCTC) నుంచి రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో నమోదైన...
Blog
మొన్న గాంబియా... ఇపుడు ఉజ్బెకిస్తాన్. భారత్కు చెందిన ఓ కంపెనీ దగ్గు మంది తాగి తమ దేశంలో 18 మంది పిల్లలు మృతి చెందినట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది....
మార్కెట్ ఇవాళ స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్తబ్దుగా ఉన్నాయి. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ సెటిల్మెంట్ క్లోజింగ్. ఈ నేపథ్యంలో పలువురు టెక్నికల్ అనలిస్టులు...
పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చ్ లో కరోనా...
టెస్లా షేర్ ఇటీవల భారీగా క్షీణించింది. నిన్న 11 శాతం పైగా క్షీణించి 109 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్కెట్లో పోటీ పెరగడం,...
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2026కల్లా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించనట్లు వెల్లడించింది....
రోజంతా పలుమార్లు లాభనష్టాలతో దోబూచులాడిన నిఫ్టి స్థిరంగా ముగిసింది. వంద పాయింట్లు అటూ ఇటూ కదలాడిన నిఫ్టి 18122 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే...
మార్కెట్ పూర్తిగా ఆల్గో లెవల్స్ను ఫాలో అవుతోంది. ఉదయం మార్కెట్ అనలిస్టులు అంచనా వేసినట్లు దిగువ ప్రాంతంలో మద్దతు తీసుకున్న నిఫ్టి నష్టాలన్నింటిని పూడ్చుకుని లాభాల్లోకి వచ్చింది....
తాన్లా ప్లాట్ఫామ్స్ షేర్ ఇవాళ 2.85 శాతం పెరిగి రూ. 717ను తాకింది. ఈనెల 23 నుంచి ఈ షేర్ ఇప్పటి వరకు 9.24 శాతం పెరిగింది....
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్లో 18106ని తాకిన నిఫ్టి ఇపుడు 18095 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 37...
