For Money

Business News

Tesla

రాయితీలు ఇస్తేనే భారత్‌లో ప్లాంట్‌ పెడుతానని ఎప్పటి నుంచో టెస్లా కంపెనీ అంటోంది. ఇన్నాళ్ళూ ససేమిరా అన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ కంపెనీ డిమాండ్‌లకు అనుగుణంగా...

ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ ఈవీ కంపెనీ టెస్లా ప్లాంట్‌ కోసం తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రయత్నం...

టెస్లా షేర్‌ ఇటీవల భారీగా క్షీణించింది. నిన్న 11 శాతం పైగా క్షీణించి 109 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్‌ మార్కెట్‌లో పోటీ పెరగడం,...

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ప్రవేశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అధికారికంగా ప్రకటించకున్నా... పలు టెక్‌ వెబ్‌సైట్లు ఈ ఫోన్‌ గురించి లేటెస్ట్‌ అప్‌డేట్స్‌...

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పెర్‌ఫ్యూమ్‌ వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘Burnt Hair’ బ్రాండ్‌ పేరిట కొత్త పర్‌ఫ్యూమ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా...

మైక్రోబ్లాగింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన డీల్‌కు నిర్దేశిత గడువు ముగిసింది. ఈ మేరకు...

ట్విటర్‌ టేకోవర్‌ కోసం తాను ప్రకటించిన డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. 4400 కోట్ల డాలర్లతో ట్విటర్‌లో పూర్తి వాటా కొంటానని...

మొత్తానికి భారత్‌లో టెస్లా ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనను టెస్లా విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బ్యాటరీ, కార్ల తయారీదారులకు ఇండోనేషియా భారీ రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది....

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆఫర్‌కు ట్విటర్‌ బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున...