For Money

Business News

IPO

తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) లిస్టింగ్‌ చాలా డల్‌గా సాగింది. ఈ బ్యాంక్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ధర రూ. 510 కాగా.. ఇవాళ రూ. 495 వద్ద...

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్‌ జ్యూవెల్లర్స్‌..క్యాపిటల్‌ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.210 కోట్ల నిధులను సేకరించాలని...

అహ్మదాబాద్‌కు చెందిన కాన్‌కర్డ్‌ బయోటెక్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ...

అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానుంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన అదానీ క్యాపిటల్ వచ్చ 2024లోగా క్యాపిటల్‌ మార్కెట్‌కు తెస్తామని ఆ కంపెనీ...

డెల్టా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ డెల్టా టెక్‌ గేమింగ్ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రానుంది. ఈ మేరకు సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. రూ.300 కోట్లను...

చెల్లింపులు , సేవలను అందిస్తోన్న పేమేట్ ఇండియా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రుణ సంస్త సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఈ పబ్లిక్‌...

మరో ఐపీఓ ఇన్వెస్టర్లను ముంచింది. ఇటీవల వరుసగా ఐపీఓలు విఫలమౌతున్నాయి. కంపెనీ లెక్కలు నమ్మి ఇన్వెస్ట్‌ చేసినవారందరూ నష్టాల బారీ పడుతున్నారు. తాజా ఎథోస్‌ లిమిటెడ్‌ షేర్‌...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేసినవారందరికీ నష్టాలు మిగిల్చింది లిస్టింగ్‌. ఇవాళ ఉదయం బీఎస్‌ఈలో ఎక్కడ లిస్టయిందో అక్కడే ముగిసింది ఎల్‌ఐసీ షేర్‌. లిస్టింగ్‌ తరవాత షేర్‌...

ఎల్‌ఐసీ తొలి రోజే ఇన్వెస్టర్లకు భారీ నష్టలను మిగిల్చింది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లందరూ భారీగా నష్టపోగా... రీటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు కూడా ఒక మోస్తరుగా నష్టపోయాయి. స్వల్ప...