For Money

Business News

IPO

స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు దినం మార్చడంతో హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఐపీఓ షేర్ల అలాట్‌మెంట్‌ తేదీ కూడా మారింది. బక్రీద్‌ సెలవును రేపు నుంచి ఎల్లుండి ఎక్స్ఛేంజీలు...

పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా షేర్లను జారీ చేయడం మరింత సులువు, వేగవంతం కానుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ముగిసిన తరవాత షేర్లు ఇపుడు ఆరు రోజుల్లో లిస్ట్‌ అవుతున్నాయి....

ఇటీవలి కాలంలో ఏ ఐపీఓకు దక్కని ఘనత మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు దక్కింది. ఇవాళ ఈ షేర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ రికార్డు స్థాయి లాభాలను పొందింది. 2020లో గ్లాండ్‌...

కెఫిన్‌ తరవాత ఇవాళ ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ కూడా నష్టాలతో లిస్టయింది. ఈ షేర్‌ను రూ. 247లకు ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేసింది. ఇవాళ రూ. 244...

రేడియంట్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 23న ప్రారంభమై 27న ముగియనుంది. ఆఫర్‌ ధరల శ్రేణిని రూ.94- 99గా నిర్ణయించింది. ఈ లెక్కన కంపెనీ...

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు శంకర్‌ శర్మ, మంగిన శ్రీనివాస రావు, వీసీ కార్తిక్‌లు ఇన్వెస్ట్‌ చేసిన డ్రోణ్‌ ఆచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ...

మార్కెట్‌ ఆసక్తి రేపుతున్న సులా వైన్‌యార్డ్స్‌ కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఈ నెల 12న ప్రవేశిస్తోంది. మార్కెట్‌ నుంచి రూ.960 కోట్లు సమీకరించేందుకు ఈ ఇష్యూ వస్తోంది....

టాటా గ్రూప్‌ నుంచి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి చివరి కంపెనీ- టీసీఎస్‌. 2004లో ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. తరవాత టాటా గ్రూప్‌ నుంచి ఏ...

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య...