బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారైంది. మార్కెట్ నుంచి రూ.2,981 కోట్ల సమీకరణకు ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్...
IPO
బెంగళూరుకు చెందిన ఈవీ సంస్థ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ ఈనెల 28న ప్రారంభం కానుంది. 30న ముగుస్తుంది. 25వ తేదీన యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు చేస్తారు....
సెకండరీ మార్కెట్ నష్టాలతో ఏడుస్తుంటే... ప్రైమరీ మార్కెట్లో ఇంకా మజా కొనసాగుతోంది. లిస్టయిన అనేక కొత్త ఇష్యూ నష్టాలతో ట్రేడవుతున్నా... కొత్త ఇష్యూలపై ఇన్వెస్టర్లకు ఇంకా మోజు...
ఒకవైపు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల తాజా డార్లింగ్ కళ్యాణ్ జువలర్స్ దారుణంగా పడుతుంటే... ఇవాళే లిస్టయిన కాబ్రా జువెలర్స్ లిస్టింగ్ రోజే వంద శాతం లాభాలను అందించింది....
హైదరాబాద్కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ఓపెనైంది. ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ కావడం విశేషం. ఫార్మా, కెమికల్...
ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకు సెబీ అనుమతి లభించింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు తయారు చేసే ఏథర్ ఎనర్జీ మార్కెట్ నుంచి...
టాటా గ్రూప్ నుంచి మరో పబ్లిక్ ఆఫర్ రెడీ అవుతోంది. దాదాపు ఏడాది తరవాత ఈ గ్రూప్ నుంచి ఓ కంపెనీ ప్రైమరీ మార్కెట్లో ప్రవేశిస్తోంది. టాటా...
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 6న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్కెట్ నుంచి రూ.11,300 సమీకరించేందుకు మార్కెట్కు వస్తున్న ఈ కంపెనీ...
వారీ ఎనర్జీస్ షేర్ రేపు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది. మార్కెట్ నుంచి రూ.4321 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ ఇటీవల పబ్లిక్ ఆఫర్ చేసిన విషయం...
ఫుడ్ డెలివరీ రంగం నుంచి మరో కంపెనీ నిధుల సమీకరణకు ప్రైమరీ మార్కెట్కు రానుంది. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొందిన స్విగ్గీ కంపెనీ తన తొలి...
