For Money

Business News

IPO

ఏడాది లేదా 18 నెలల్లో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు. ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ... కంపెనీ ప్రగతిని ఇన్వెస్టర్లతో పంచుకోవాలని...

టుటికోరిన్‌ కేంద్రంగా పనిచేసే తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను సెబి వద్ద దాఖలు చేసింది. 1.584 కోట్ల షేర్లను పబ్లిక్‌...

విజయ డయాగ్నోస్టిక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభమౌతోంది. 3వ తేదీన ముగుస్తుంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.522-531గా నిర్ణయించారు. కనీసం 28 షేర్లకు (ఒక లాట్‌)...

సూరత్‌కు చెందిన ఆమి ఆర్గానిక్స్‌ కంపెనీ బప్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే సెప్టెంబర్‌ 1న ప్రారంభం కానుంది. విజయా డయాగ్నస్టిక్స్‌తో పాటు ఈ ఇష్యూ ప్రారంభం కానుంది....

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.522-రూ.531గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌...

ఫ్రీడమ్‌ పేరుతో వివిధ రకాల వంటనూనెలను విక్రయించే హైదరాబాద్‌ కంపెనీ జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ను స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి...

వీఎల్‌నసీసీ హెల్త్ లిమిటెడ్ క్యాపిటల్‌ మార్కెట్‌కు రానుంది. ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా రూ.300 కోట్లు సమీకరించాలని కంపెనీ...

పేటీఎం త్వరలోనే స్టాక్‌ మార్కెట్‌ నుంచి దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)...

దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫార్సీ అయిన ఫార్మ్‌ఈజీ కూడా పబ్లిక్‌ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌...