ఈ ఏడాది నైరుతీ రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని...
India
గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్ళు స్వల్పంగా క్షీణించాయి. గత జనవరిలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.57లక్షల కోట్లు కాగా, ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్లు...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల జాతీయ (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందని కేఉంద్రం ప్రకటించింది....
రైల్వే బడ్జెట్ ఎత్తేసిన తరవాత... దేశంలో ఏయే ప్రాంతాలకు ఎంతెంత రైల్వే బడ్జెట్ కేటాయించారో తెలియని పరిస్థితి. కేటాయించినా... అసలు నిధులు విడుదల చేశారా లేదా అన్నది...
డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. అయితే నవంబర్ నెలలో...
ఈ ఏడాది భారత దేశ కరెంటు అకౌంట్ లోటు గణనీయంగా పెరిగింది. కేవలం మూడు నెలల్లో కరెంటు లోటు రెట్టింపు కావడం ఆందోళనకరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చ్ లో కరోనా...
బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం అప్పులు జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కేంద్రం అప్పులు రూ. 147.19 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ...
కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ...
ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల మధ్య కూడా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఈ ఏడాది ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలను సాధించింది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో...
