చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం...
India
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్కాన్ బెంగళూరు సమీపంలో భారీ ప్లాంట్ను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్లోనే విస్తరించాలని భావించిన ఈ కంపెనీ ఇపుడు బెంగళూరు నగర శివార్లలో...
అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాలయిల్ ధర దాదాపు సగానికి తగ్గింది. విదేశాల నుంచిదిగుమతి చేసుకునే ధరలు...
ఈ ఏడాది నైరుతీ రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని...
గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్ళు స్వల్పంగా క్షీణించాయి. గత జనవరిలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.57లక్షల కోట్లు కాగా, ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్లు...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశ స్థూల జాతీయ (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందని కేఉంద్రం ప్రకటించింది....
రైల్వే బడ్జెట్ ఎత్తేసిన తరవాత... దేశంలో ఏయే ప్రాంతాలకు ఎంతెంత రైల్వే బడ్జెట్ కేటాయించారో తెలియని పరిస్థితి. కేటాయించినా... అసలు నిధులు విడుదల చేశారా లేదా అన్నది...
డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. అయితే నవంబర్ నెలలో...
ఈ ఏడాది భారత దేశ కరెంటు అకౌంట్ లోటు గణనీయంగా పెరిగింది. కేవలం మూడు నెలల్లో కరెంటు లోటు రెట్టింపు కావడం ఆందోళనకరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చ్ లో కరోనా...
