For Money

Business News

India

బ్రిటన్‌, భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యే స్కాచ్‌ విస్కీపై సుంకాన్ని సగానికి తగ్గించారు. ప్రస్తుతం 150 శాతం విధిస్తుండగా, దీన్ని...

బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (FTA) భారత్‌ కుదుర్చుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంతోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ కూడా కుదిరినట్లు...

ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ పర్యాటకులను తక్షణం వెళ్ళిపోవాలని భారత్‌ ఆదేశించింది. పహల్‌గావ్‌ దాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని భావిస్తోంది. ఇవాళ జరిగిన భద్రత...

వచ్చే నెల 2వ తేదీ నుంచి భారత్‌ నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఇవాళ...

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు భారత్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న సుమారు 32 వస్తువులపై దిగుమతి సుంకాన్ని...

అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18వేల మంది భారతీయులను భారత్‌ వెనక్కు తీసుకురానుంది. అమెరికా వాణిజ్య యుద్ధం తలెత్తకుండా ఉండేందుకు గాను... అమెరికాలో ఉన్న అక్రమ వలస భారతీయులను...

దేశంలో ఆరు హ్యుమన్‌ మెటాన్యూమో వైరస్‌ (HMPV) కేసులు బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో ఇవాళ రెండు ఈ వైరస్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య అధికారులు...

ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో కేంద్రం పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా...

ఏడాదిలో సెన్సెక్స్‌ 30 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఏడాదిలో సెన్సెక్స్‌ లక్ష మార్కుని దాటి 1,05,000కి...

ధన్‌తెరస్‌ వచ్చేస్తోంది. దీపావళి పండుగ చాలా మంది సెంటిమెంట్‌ పండుగ. ముఖ్యంగా వ్యాపారస్తులకు. ఇక స్టాక్‌ మార్కెట్‌లో ఉన్నవారికి కన్నా కమాడిటీస్‌ ట్రేడింగ్‌ చేసేవారికి ఈ పండుగను...