For Money

Business News

India

నయారా ఎనర్జి (పాతపేరు ఎస్సార్‌ ఆయిల్‌) పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. పెట్రోల్‌ ధర లీటరుకు రూ.5, డీజిల్‌ ధరను లీటరుకు రూ.3 చొప్పున పెంచినట్లు నయరా...

ప్రజల్లో గ్యాస్‌ పట్ల ఆందోళన తగ్గించేందుకు అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక నుంచి చిన్న సిలిండర్లను సరఫరా చేయాలని భావిస్తోంది....

కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది రూపాయి. యుద్ధం కారణంగా ఒకవైపు పెరుగుతున్న క్రూడ్‌ ధరలు, మరోవైపు పతనమౌతున్న స్టాక్‌ మార్కెట్‌. క్రూడ్‌ ధర పెరిగే కొద్దీ...

దేశంలో ఎల్‌పీజీ సరఫరా సాధారణంగా ఉన్నప్పటికీ, పరిస్థితి పరిస్థితి 'ఆందోళనకరంగా' ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు వినియోగదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారాలని...

దేశంలో నిరుద్యోగం పెనుభూతంలా మారుతోంది. 2023 డేటా ప్రకారం నిరుద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు డిగ్రీ చేసినవారు ఉన్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న...

భారత్‌ వంటి వర్ధమాన దేశాలకు కునుకు లేకుండా చేస్తోంది ఆయిల్‌ మార్కెట్‌. కరోనా సమయంలో లేని పరిస్థితి. అపుడు కుప్పకూలిన ఆయిల్‌ మార్కెట్‌. ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలోనూ...

H1-B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. కాలిఫోర్నియాతో కలిసి మొత్తం 20...

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అనుకున్నట్లే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించడంతో వెండి పరుగులు తీసింది. బంగారం ధర...

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…...

అమెరికా టారిఫ్‌ ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా పడింది. మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 37.5 శాతం క్షీణించాయి. ఇటీవలి...